బ్రేకింగ్ : భారత్ లో వైైరస్ మహ్మమారి… రోజురోజుకూ పెరుగుతున్న

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 22,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 482 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి [more]

Update: 2020-07-08 04:19 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 22,752 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 482 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ భారత్ లో 20,642 మంది మృతి చెందారు. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4.56 లక్షలుగా ఉంది. 2.64 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

Tags:    

Similar News