పెరుగుతున్న కేసులు… లాక్ డౌన్ పొడిగించినా?

ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలకు చేరుకుంది. 17,265 మందికి కరోనా పాజిటివ్ వ్యాధి [more]

Update: 2020-04-20 04:30 GMT

ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 వేలకు చేరుకుంది. 17,265 మందికి కరోనా పాజిటివ్ వ్యాధి సోకింది. ఇప్పటివరకూ 583 మంది మృతి చెందారు. తమిళనాడులో 14,77 మందికి ఇప్పటి వరకూ వ్యాధిసోకింది. నిన్న ఒక్కరోజే 145 మందికి వ్యాధి సోకింది. లాక్ డౌన్ పొడిగించినా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కల్గిస్తోంది.

Tags:    

Similar News