ఏపీలో కొనసాగుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ లో క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 8,766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 67 మంది మరణించారు. దీంతో [more]

Update: 2021-06-09 13:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 8,766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 67 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ‌్య 17,79,773 కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 11,696 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 16,64,082 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News