మావోయిస్టులతో డిగ్గీరాజాకు సంబంధాలు..?

Update: 2018-11-19 08:20 GMT

మావోయిస్టులతో కాంగ్రెస్ ముఖ్య నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పూణే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల దగ్గర దొరికిన లేఖలో ఉన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్ దే అని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ను స్నేహితుడిగా పేర్కొంటూ ఆయన ఫోన్ నెంబర్ ను ఆ లేఖలో మావోయిస్టులు రాసినట్లు పూణే డీసీపీ సుహాన్ భావ్చే వెల్లడించారు. దీంతో మావోలతో సంబంధాలపై దిగ్విజయ్ సింగ్ ను పోలీసులు ప్రశ్నించారు.

Similar News