తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ ను ప్రకటించింది. చింతా మోహన్ గతంలో రెండు సార్లు [more]

Update: 2021-03-26 07:12 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ ను ప్రకటించింది. చింతా మోహన్ గతంలో రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. చింతా మోహన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చింతా మోహన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చింతా మోహన్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News