జగన్ ఎక్కడ? ట్వీట్ లో చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఎల్.జి. గ్యాస్ ప్రమాద బాధితులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విశాఖ బాధితులను ప్రభుత్వం పట్టించుకోకుండా [more]

Update: 2020-05-09 08:56 GMT

ముఖ్యమంత్రి జగన్ ఎక్కడ ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఎల్.జి. గ్యాస్ ప్రమాద బాధితులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విశాఖ బాధితులను ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. వారు రోడ్డుపైనే ఉంటున్నారని, కనీసం పునరావాస కేంద్రాలనుకూడా ఏర్పాటు చేయలేదన్నారు. గ్రామస్థులు న్యాయం కోసం పోరాడుతుంటే ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం యాజమాన్యం వైపు నిల్చుందని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News