బ్రేకింగ్ : చంద్రబాబు దిగ్భ్రాంతి.. గ్యాస్ లీక్ పై?

విశాఖపట్నంలో విషవాయువులు లీక్ కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను వెంటనే [more]

Update: 2020-05-07 03:54 GMT

విశాఖపట్నంలో విషవాయువులు లీక్ కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందేలా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. యుద్ధప్రాతిపదికపైన ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. వెంటనే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. చెట్లన్నీ రంగుమారడం విషవాయువు తీవ్రతకు నిదర్శనమని చెప్పారు.

Tags:    

Similar News