నిరసనల్లో పాల్గొనండి.. బాబు పిలుపు

ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు, రేపు నిరసనలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో కూడా [more]

Update: 2020-07-06 02:22 GMT

ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు, రేపు నిరసనలు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో కూడా పెద్దయెత్తున అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను కూడా ఇంతవరకూ లబ్దిదారులకు అందజేయకపోవడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ రెండు రోజుల పాటు నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News