అప్పు చేసినా ఆదాయం పెరిగింది

అప్పు చేసిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింందని, అయితే ప్రజలకు వివిధ పథకాల [more]

Update: 2021-03-06 01:09 GMT

అప్పు చేసిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆదాయం గణనీయంగా తగ్గింందని, అయితే ప్రజలకు వివిధ పథకాల రూపంలో నగదును అందించామన్నారు. ఆ నగదు తిరిగి ఆదాయం రూపంలో వచ్చిందని బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఖర్చు కూడా పెరిగిందన్న విషయాన్ని బుగ్గన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను ఎప్పటికప్పుడు తెచ్చుకోవడంలో తాము ముందున్నామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News