వచ్చే నెలలోనే జిందాల్ ప్రారంభం

త్వరలో జిందాల్ పరిశ్రమ ఏపీ లో ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్లాంట్ ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం [more]

Update: 2021-06-17 05:58 GMT

త్వరలో జిందాల్ పరిశ్రమ ఏపీ లో ప్రారంభమవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్లాంట్ ను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జిందాల్ ప్లాంట్ ప్రారంభమయిందని బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెలలోనే ప్లాంట్ ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ నుంచి పదిహేను మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, దానిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బొత్స సత్యనారాయణ చెప్పారు. కాలుష్య సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

Tags:    

Similar News