చంద్రబాబు ‘ఎంపరర్ ఆఫ్ కరెప్షన్’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుస్తకం ప్రచురించింది. ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో తెలుగు పుస్తకాన్ని ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్ [more]

Update: 2019-01-08 07:06 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుస్తకం ప్రచురించింది. ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో తెలుగు పుస్తకాన్ని ఇటీవలే వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. ఇక ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ‘ఎంపరర్ ఆఫ్ కరెప్షన్’ పేరుతో ముద్రించారు. ఇవాళ ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఇతర నేతలు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోర. చంద్రబాబు హయాంలో మొత్తం 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఈ పుస్తకంలో ఆధారాలతో సహా ప్రచురించినట్లు తెలిపారు.

Tags:    

Similar News