జగన్ పై అయ్యన్న ఫైర్

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరాలు చేసే వ్యక్తి రాజ్యమేలుతున్నారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి న్యాయ వ్యవస్థను [more]

Update: 2020-05-28 07:38 GMT

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరాలు చేసే వ్యక్తి రాజ్యమేలుతున్నారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి న్యాయ వ్యవస్థను విమర్శిస్తున్నారన్నారు. అక్రమ కేసులపై అయ్యన్న పాత్రుడు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. విజయసాయిరెడ్డి అండ్ కో విచ్చలవిడిగా భూములు కాజేస్తున్నారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా జెండా మోస్తారన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసే వాడే నిజమైన కార్యకర్త అని అయ్యన్న పాత్రుడు అన్నారు. సీఎం తప్పు చేస్తుంటే డీజీపీ దానిని సరిచేయాలన్నారు. దోపిడీ దారులకు పోలీసులు అండగా నిలు

Tags:    

Similar News