డమ్మీ అచ్చెన్న కూడా మాట్లాడేవాడే

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు డమ్మీ పదవిలో కొనసాగుతున్నారన్నారు. పార్టీ వ్యవహారం అంతా లోకేష్ మాత్రమే [more]

Update: 2021-06-14 05:25 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు డమ్మీ పదవిలో కొనసాగుతున్నారన్నారు. పార్టీ వ్యవహారం అంతా లోకేష్ మాత్రమే చూస్తున్నారని, అచ్చెన్నాయుడు ఉత్సవ విగ్రహమేనని అవంతి శ్రీనిాసరావు ఎద్దేవా చేశారు. బడుగు వర్గాలకు చెందిన భూములను కబ్జా చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన నేతలు వేలాది ఎకరాలను కబ్జా చేసుకున్నారని అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. నిజంగా బలహీనవర్గాల మీద ప్రేమ ఉంటే బీసీ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అవంతి శ్రీనివాస్ కోరారు.

Tags:    

Similar News