ఆర్టీసీ బస్సులో మూడు కోట్లు

ఆర్టీసీ బస్సులో మూడు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో మూడు కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో [more]

Update: 2021-04-10 01:18 GMT

ఆర్టీసీ బస్సులో మూడు కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో మూడు కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో మూడు కోట్లు ఎందుకు తరలిస్తున్నారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించగా ఈ మూడు కోట్లు బయటపడ్దాయి. ఈ మూడుకోట్లను అధికారులు సీజ్ చేశారు.

Tags:    

Similar News