ఏపీలో ఆ జిల్లాలో నేడు సంపూర్ణ లాక్ డౌన్

శ్రీకాకుళం జిల్లాలో నేడు సంపూర్ణ లాకౌడౌన్ ను అధికారులు విధించారు. అత్యవసర సేవలు మినహా ఎటువంటి దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మాసం మార్కెట్లు వంటి [more]

Update: 2020-09-06 03:25 GMT

శ్రీకాకుళం జిల్లాలో నేడు సంపూర్ణ లాకౌడౌన్ ను అధికారులు విధించారు. అత్యవసర సేవలు మినహా ఎటువంటి దుకాణాలు తెరవవద్దని ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, మాసం మార్కెట్లు వంటి వాటివి కూడా తెరవవద్దని అధికారులు ఆదేశించారు. ఈరోజు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లాక్ డౌన్ శ్రీకాకుళం జిల్లాలో అమలులో ఉండనుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ప్రతి ఆదివారం కఠిన లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News