ఆనందయ్య మందులో హానికర పదార్ధాలు

ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందులో హానికరమైన పదార్థం ఉందని, ఇది కంటికి హాని చేస్తుందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ [more]

Update: 2021-06-21 07:56 GMT

ఆనందయ్య పంపిణీ చేసే చుక్కల మందులో హానికరమైన పదార్థం ఉందని, ఇది కంటికి హాని చేస్తుందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆనందయ్య మందును ఐదు ల్యాబ్ లలో పరీక్షించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఆనందయ్య తరుపున న్యాయవాది మాత్రం ఈ మందును ఆయుష్ కేంద్రాల్లో పరిశీలించాలని కోరారు. ల్యాబ్ ల నివేదికలను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందులన్నింటనీ ఓకే చేసిన ప్రభుత్వం కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఈ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News