నూతన్ నాయుడూ ఇదేం పని?

విశాఖలో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే కర్ి శ్రీకాంత్ అనే వ్యక్తికి శిరోముండనం చేశారు. [more]

Update: 2020-08-29 02:32 GMT

విశాఖలో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే కర్ి శ్రీకాంత్ అనే వ్యక్తికి శిరోముండనం చేశారు. నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన ఇంట్లో పనికి రావడం లేదని శ్రీకాంత్ కు శిరోముండనం చేయించారు. దీంతో బాధితుడు విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Tags:    

Similar News