బిగ్ బ్రేకింగ్ : ఏపీలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. ఈరోజు కొత్తగా?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నేడు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరుకుంది. ఏపీలో [more]

Update: 2020-05-12 06:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నేడు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ 949 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఏపలో 46 మంది మృతి చెందారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో పది, నెల్లూరు జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఒకరు మృతి చెందారు.

Tags:    

Similar News