మరో అభ్యర్థిని ప్రకటించిన జగన్

Update: 2018-03-03 13:40 GMT

ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ మరో అభ్యర్థిని ప్రకటించారు. దర్శినియోజకవర్గంలో పర్యటస్తున్న జగన్ వచ్చే ఎన్నికల్లో దర్శి అభ్యర్థిగా మాధవ్ ఉంటారని ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శినియోజకవర్గంలో తాళ్లూరు బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. మాధవ్ ను అందరూ ఆదరించాలని ఆయన కోరారు. జగన్ ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో మాత్రమే అభ్యర్థిని ప్రకటించడం విశేషం.

Similar News