ఇక్కడికి రా.. మెడపై కత్తి పెడతా: రాజ్ థాకరే

Update: 2016-04-09 22:58 GMT

భారత్ మాతాకీ జై? నినాదంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేత అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మరో వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. తన మెడపై కత్తిపెట్టినా ? భారత్ మాతాకీ జై? అని నినదించబోనని ప్రకటించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకు పడ్డారు. ?మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తిపెడతా. భారత్ మాతాకీ జై అని ఎందుకు అనవో చూస్తానని ఘాటైన వ్యాఖ్య చేశారు. నిన్న రాత్రి ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News