మరికాసేపట్లో హైదరాబాద్ కు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు సాయిప్రతాప్ కుమారుడి వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. పెళ్లికి [more]

Update: 2019-11-15 03:32 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. కర్నూలు జిల్లా ఆదోని శాసనసభ్యుడు సాయిప్రతాప్ కుమారుడి వివాహ వేడుకలో జగన్ పాల్గొంటారు. పెళ్లికి హాజరయిన తర్వాత జగన్ ఈ రోజు మధ్యాహ్నం తిరిగి హైదారాబద్ నుంచి విజయవాడకు వెళతారు.

Tags:    

Similar News