నేడు సీబీఐ కోర్టులో?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈరోజు సీీబీఐ కోర్టుకు రావాల్సి ఉంది. [more]

Update: 2020-02-07 01:35 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ఈరోజు సీీబీఐ కోర్టుకు రావాల్సి ఉంది. ఇప్పటికే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. గత నెల 31వ తేదీనే సీబీఐ కోర్టు జగన్ విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈరోజు జగన్ సీబీఐ కోర్టుకు జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. మరి జగన్ తరుపున న్యాయవాదులు హాజరు మినహాయింపును కోరుతూ పిటీషన్ దాఖలు చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News