శభాష్ .. పెద్దిరెడ్డీ.. జగన్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించారు. కుప్పం నియజకవర్గంలో వైసీపీ విజయం సాధించడంపై మంత్రి వర్గ సమావేశంలో జగన్ పెద్దిరెడ్డిని [more]

Update: 2021-02-24 02:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించారు. కుప్పం నియజకవర్గంలో వైసీపీ విజయం సాధించడంపై మంత్రి వర్గ సమావేశంలో జగన్ పెద్దిరెడ్డిని ప్రత్యేకంగా ప్రశసించారు. తమ ప్రభుత్వం అన్ని ఎన్నికలకు సిద్ధంగా ఉందని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ముందుగా ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేదని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 80 శాతం ఫలితాలను సాధించినందుకు మంత్రులందరికీ జగన్ అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News