బ్రేకింగ్ : 10 నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్

పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, [more]

Update: 2019-05-23 02:58 GMT

పోఃటల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. 10 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కంటే ఆధిక్యంలో ఉన్నారు. రాజాం, అరకు, పాలకొండ, అమలాపురం, అనంతపురం అర్బన్, కమలాపురం, పాతపట్నం, పలాస, వినుకొండ, సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది.

Tags:    

Similar News