బ్రేకింగ్ : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుడంగా టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగులుతున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు అవకాశమివ్వాలని నినాదాలు చేశారు. దీంతో అచ్చెన్నాయుడు, కరణం [more]

Update: 2020-01-20 15:37 GMT

ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుడంగా టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగులుతున్నారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబుకు అవకాశమివ్వాలని నినాదాలు చేశారు. దీంతో అచ్చెన్నాయుడు, కరణం బలరాం, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, డోల బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ లను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. పోడియం ముందుకు వచ్చి టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో జగన్ ప్రసంగానికి ఆటంకం ఏర్పడింది. దీంతో మార్షల్స్ ను ఉపయోగించి టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు పంపారు. ఏడుగురు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.

Tags:    

Similar News