బ్రేకింగ్ : పోలింగ్ కేంద్రంలోనే కొట్లాట… ఈవీఎం ధ్వసం

గుంటూరు జిల్లా గురజాల లోని శ్రీనివాసపురం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో [more]

Update: 2019-04-11 04:35 GMT

గుంటూరు జిల్లా గురజాల లోని శ్రీనివాసపురం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పోలింగ్ కేంద్రంలోనే ఘర్షణకు దిగడంతో పోలింగ్ సామాగ్రి ధ్వంసమయింది. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిలిపివేశారు. శ్రీనివాసపురంలోని 100 నెంబరు పోలింగ్ కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News