జగన్ పై హత్యాయత్నం... స్పందించిన కేంద్రమంత్రి

Update: 2018-10-25 09:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం దిగ్భాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

 

Similar News