నేడు పోలవరానికి సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి నిర్వాసితులను కలుసుకోనున్నారు. వారికి వెంటనే [more]

Update: 2021-07-12 03:15 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి నిర్వాసితులను కలుసుకోనున్నారు. వారికి వెంటనే పునరావాసం కల్పించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వెంటనే అందజేయాలని ఆయన కోరుతున్నారు. సోము వీర్రాజు పోలవరం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News