High court : హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నిమయితులయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీ సుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ‌్ , జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ [more]

Update: 2021-10-13 13:29 GMT

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు నిమయితులయ్యారు. జస్టిస్ పెరుగు శ్రీ సుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ‌్ , జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ మాధవీ దేవి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కొత్తగా తెలంగాణ హైకోర్టుకు వీరి నియామకం జరిగింది.

Tags:    

Similar News