బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతపల్లి మండలం వింజూమూరులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- సాగర్ హైవేలో కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం [more]

Update: 2020-09-04 02:46 GMT

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతపల్లి మండలం వింజూమూరులో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్- సాగర్ హైవేలో కారు బోల్తా పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక వాహనాన్ని ఢీకొని కారు బోల్లా కొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ుంది.

Tags:    

Similar News