బలపరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాత్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్షలో నెగ్గారు. ఈరోజు ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ [more]

Update: 2020-08-14 12:45 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలపరీక్షలో నెగ్గారు. ఈరోజు ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాత్ తనంతట తానుగానే విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస పరీక్షలో అశోక్ గెహ్లాత్ నెగ్గారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఈ నె 21వ తేదీకి వాయిదా పడ్డాయి. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News