బ్రేకింగ్ : వారితో తప్ప ఎవరితో కలవం..!

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వామపక్షాలు తప్ప తాము ఎవరితోనూ కలిసి [more]

Update: 2019-01-03 06:39 GMT

రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వామపక్షాలు తప్ప తాము ఎవరితోనూ కలిసి వెళ్లమని పేర్కొన్నారు. యువత, మహిళలకు ఎక్కువ అవకావం ఇస్తామని, దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది.

 

Tags:    

Similar News