వైసీపీదే విజయం.. అత్యధిక స్థానాల్లో….?

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. తొలి విడత పంచాయతీలో మొత్తం 3,249 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు 2,319 పంచాతీయలను కైవసం [more]

Update: 2021-02-10 00:40 GMT

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. తొలి విడత పంచాయతీలో మొత్తం 3,249 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు 2,319 పంచాతీయలను కైవసం చేసుకున్నారు. టీడీపీ 441 పంచాయతీలను గెలుచుకుంది. బీజేపీ, జనసేన, ఇతరులు కలసి 87 పంచాయతీలను సొంతం చేసుకున్నారు. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలివిడత పంచాయతీ పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సయితం ఎన్నికలు జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News