మళ్లీ విధుల్లోకి నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరనున్నారు. ఆయన చేరికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2020-08-01 02:46 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరనున్నారు. ఆయన చేరికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ గురువారం అర్ధరాత్రి గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News