బ్రేకింగ్ : హైకోర్టులో నిమ్మగడ్డ కు షాక్… ప్రభుత్వానికి ఊరట

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2021-02-15 07:13 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వానికి ఊరల లభించింది. రేషన్ వాహనాలకు రంగులు మార్చాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఆయన ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు మార్చి 15వ తేదీ వరకూ కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో బియ్యం రేషన్ వాహనాల ద్వారా పంపిణీకి మార్గం సుగమమయింది.

Tags:    

Similar News