బ్రేకింగ్ : నిమ్మగడ్డ మరో ట్విస్ట్… వారి బదిలీలను?

ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. అధికారుల బదిలీలను తాము కోరలేదని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, [more]

Update: 2021-01-26 02:57 GMT

ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించారు. అధికారుల బదిలీలను తాము కోరలేదని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీలను కరెక్ట్ కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు కీలక సమయంలో ఉండగా బదిలీలు చేయడం సరికాదని పేర్కొంది. తాము సిఫార్సు చేయకుండానే బదిలీలు ఎలా నిర్వహిస్తారని పేర్కొంది. తమ సూచనలు లేకుండా ఎన్నికల సమయంలో బదిలీలు సరికాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బదిలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు పట్టారు.

Tags:    

Similar News