నేడు కర్నూలుకు లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు పార్టీ నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. సంవత్సరం క్రితం ఎర్రబాడు [more]

Update: 2021-08-17 02:40 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు పార్టీ నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. సంవత్సరం క్రితం ఎర్రబాడు గ్రామానికి చెందిన యువతి హత్యకు గురయింది. ఈ కేసులో నిందితులను ఎవరినీ పట్టుకోలేదు. దీంతో ఈరోజు నారా లోకేష్ ఆ యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారు. లోకేష్ వెంట అఖిలపక్ష నేతలు కూడా వెళతారు.

Tags:    

Similar News