షర్మిల సభకు వెళ్లిన వారికి కరోనా

వైఎస్ షర్మిల సభకు హాజరయిన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో లక్షలాది మందితో వైఎస్ షర్మిల సభ [more]

Update: 2021-04-17 00:49 GMT

వైఎస్ షర్మిల సభకు హాజరయిన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ నెల 9వ తేదీన ఖమ్మంలో లక్షలాది మందితో వైఎస్ షర్మిల సభ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభకు హాజరయిన నేతలకు కొందిరికి కరోనా పాజటివ్ గా నిర్ధారణ అయిందంటున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు హోం ఐసొలేషన్ లో ఉన్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News