బ్రేకింగ్ న్యూస్: పంతం నెగ్గించుకున్న కోదండరాం

Update: 2018-11-05 15:55 GMT

తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ఫలప్రదమైంది. కోదండరాం పార్టీ కి 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వటానికి కాంగ్రెస్ అంగీకరంచింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ , సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి తో కూడా త్వరలో సమావేశం కానున్నారు. ఇరువురు త్వరలో ఒక అంగీకారానికి రానునట్లుగా తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ కి 14 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి ఇప్పటికె అంగీకారం కుదిరింది.

Similar News