బ్రేకింగ్: ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు

ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. నవీన్ రావును కేసీఆర్ ప్రకటించారు. [more]

Update: 2019-05-27 11:34 GMT

ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. నవీన్ రావును కేసీఆర్ ప్రకటించారు. రానున్న మరో మూడు ఎమ్మెల్సీ పోస్టుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు.

Tags:    

Similar News