కంగనా రనౌత్ కు వై కేటగిరి భద్రత

బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిని [more]

Update: 2020-09-07 06:54 GMT

బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో కంగనా రనౌత్ పోల్చారు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదమయింది. దీనిపై శివసేనతో సహా అనేక పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నెల 9వ తేదీన తాను ముంబయి వస్తున్నానంటూ కంగనా రనౌత్ సవాల్ విసిరారు. దీంతో తనకు ముప్పు ఉందని కంగనా రనౌత్ కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కంగనా రనౌత్ కు వై కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.

Tags:    

Similar News