విజయం నీదే....రాజా...!

Update: 2018-05-26 06:18 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర పశ్చమగోదావరి జిల్లా సాగుతోంది. ఆకినీడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో ఉన్న జగన్ ను ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన కొద్దిదూరం పాదయాత్రలో పాల్గొని నడిచారు. జగన్ తో ఆయన పలు రాయకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

Similar News