బ్రేకింగ్ : రాజస్థాన్ లో ఐటీ దాడులు

రాజస్థాన్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సన్నిహితులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతున్న [more]

Update: 2020-07-13 05:01 GMT

రాజస్థాన్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సన్నిహితులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ఢిల్లీలో మకాం వేసి అశోక్ గెహ్లాత్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తన చెంత 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెబుతున్నారు. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు వెళ్లకుండా ఐటీ దాడులను చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

Tags:    

Similar News