ఏపీలో వంద మంది డాక్టర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుండటంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో వంద మంది డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరికీ ఈ మెయిల్స్ ద్వారా [more]

Update: 2020-04-22 04:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరుగుతుండటంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో వంద మంది డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరికీ ఈ మెయిల్స్ ద్వారా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ను పంపింది. 48 గంటల్లో వారు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపికయిన వారికి భవిష్యత్తు నియామకాల్లో పదిహేను శాతం వెయిటేజ్ ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News