జగన్ పై హత్యాయత్నం... గవర్నర్ సీరియస్

Update: 2018-10-25 08:29 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం గవర్నర్ నరసింహన్ సీరియస్ అయ్యారు. ఆయన వెంటనే డీజీపీతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయన డీజీపీని ఆదేశించారు.

Similar News