ఆ 500 కోట్లు ఏం చేశారు?

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఉద్యోగులు చెల్లించిన 500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీపీఎస్ ఉద్యుగులు వారి ఖాతాల్లో గత ఐదు [more]

Update: 2021-08-21 04:06 GMT

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఉద్యోగులు చెల్లించిన 500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీపీఎస్ ఉద్యుగులు వారి ఖాతాల్లో గత ఐదు నెలలుగా ఐదు వందల కోట్లు జమ కాలేదని దేవినేని ఉమ ఆరోపించారు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమయిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్ సొమ్మును కూడా ప్రభుత్వం దిగమింగిందా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ ను రద్దు చేస్తామని జగన్ ఇచ్చిన హామీ ఎంతవరకూ వచ్చిందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News