బ్రేకింగ్ : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఎన్నికలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. కేంద్రం అన్ని లెక్కలు తేలుస్తుందని చెప్పారు. [more]

Update: 2020-11-28 08:49 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. కేంద్రం అన్ని లెక్కలు తేలుస్తుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బండి సంజయ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. మళ్లీ చెప్తున్నానని, ఘాట్ ల జోలికి వస్తే తాము దారుస్సలాంను కూల్చివేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News