అఖిలేష్ కు కరోనా పాజిటివ్

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కూడా కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అఖిలేష్ [more]

Update: 2021-04-15 00:48 GMT

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు కూడా కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అఖిలేష్ యాదవ్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లారు. అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్టీ సమావేశాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. తనను కాంటాక్ట్ అయిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అఖిలేష్ యాదవ్ కోరారు. త్వరలోనే తాను తిరిగి పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని చెప్పారు.

Tags:    

Similar News