ఇంకా పరారీలోనే అఖిలప్రియ భర్త

ిబోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇంకా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నారు. ఆయనను ఈ కేసులో ఎ3 నిందితుడిగా పోలీసులు చేర్చారు. భార్గవ్ రామ్ కోసం [more]

Update: 2021-01-07 03:26 GMT

ిబోయినపల్లి కిడ్నాప్ కేసులో ఇంకా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నారు. ఆయనను ఈ కేసులో ఎ3 నిందితుడిగా పోలీసులు చేర్చారు. భార్గవ్ రామ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా అఖిలప్రియను ఈ కేసులో ఏ 2 నిందితురాలిగా చేర్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ రోజు అఖిలప్రియ బెయిల్ పిటీషన్ కోర్టులో విచారణకు రానుంది. ఏ1 నిందితుడిగా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని మాత్రం పోలీసులు నోటీసులుఇచ్చి వదిలేశారు. భార్గవ్ రామ్ కోసం ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భూవివాదంలో ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది.

Tags:    

Similar News