నిర్మలకు ఫైనాన్స్….!!

నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మంత్రులుగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన వారికి పోర్ట్ ఫోలియోలు కేటాయించారు. సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి [more]

Update: 2019-05-31 07:39 GMT

నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మంత్రులుగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన వారికి పోర్ట్ ఫోలియోలు కేటాయించారు. సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు. నిర్మాలా సీతారామన్ కు ఈసారి ఆర్థిక శాఖ ఇచ్చి రాజ్ నాథ్ సింగ్ కు రక్షణ శాఖ ఇచ్చారు.

అమిత్ షా – హోంశాఖ

రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ

నితిన్ గడ్కరీ – రొడ్డు, రవాణా శాఖ

నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ

జైశంకర్ – విదేశాంగ శాఖ

ప్రకాశ్ జవదేకర్ – సమాచార శాఖ

సదానంద గౌడ – కెమికల్స్, ఫర్టిలైజర్స్

నరేంద్ర తోమర్ – వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్

హర్ సిమ్రత్ కౌర్ – ఆహార శాఖ

స్మృతి ఇరానీ – స్త్రీ, శిశు సంక్షుమ, జౌళి శాఖ

ప్రహ్లాద్ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనింగ్ శాఖ

రవిశంకర్ ప్రసాద్ – ఐటీ, న్యాయశాఖ

పీయూష్ గోయాల్ – రైల్వే, కామర్స్, పరిశ్రమలు

అర్జున్ ముండా – గిరిజన సంక్షేమ శాఖ

ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనారిటీ సంక్షేమ శాఖ

ధర్మేంద్ర ప్రధాన్ – పెట్రోలియం, స్టీల్, సహజ వాయువులు

అరవింద్ సావంత్ – భారీ పరిశ్రమల శాఖ

డాక్టర్ హర్షవర్ధన్ – వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ ఆండ్ టెక్నాలజీ

 

Tags:    

Similar News